ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-05-12T04:20:58+05:30

రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి కల్పన అన్నారు. మండల వ్యవసాయ అధికారి మార్క్స్‌గ్లాడ్సన్‌తో కలిసి బుధవారం ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆమె పరిశీలించారు. ఎరువులు, విత్తనాల స్టాక్‌ రిజిష్టర్‌లను తనిఖీ చేశారు.

ఎరువుల దుకాణంలో స్టాకు వివరాలు పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి కల్పన
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- జిల్లా వ్యవసాయాధికారి కల్పన

భీమారం, మే 11 : రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి కల్పన అన్నారు. మండల వ్యవసాయ అధికారి మార్క్స్‌గ్లాడ్సన్‌తో కలిసి బుధవారం ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆమె పరిశీలించారు. ఎరువులు, విత్తనాల స్టాక్‌ రిజిష్టర్‌లను తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫెర్టిలైజర్‌ షాపుల యాజమానులు నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. జీలుగ విత్తనాలను ప్రతీ రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రశీదులు తీసు కుని భద్ర పరుచుకోవాలని సూచించారు. అనంతరం మండల కేం ద్రంలోని రైతు వేదిక భవనాన్ని పరిశీలించారు.  కార్యక్రమంలో  వ్యవ సాయ సాంకేతిక అధికారి శ్రీనివాస్‌,  ఏఈవో అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!