ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

IPL 2022: రబడ విజృంభణ.. గుజరాత్‌ను ఆదుకున్న Sai Sudharsan

ABN, First Publish Date - 2022-05-04T03:01:10+05:30

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న Gujarat Titans ఈ మ్యాచ్‌లో తడబడింది. Punjab Kings బౌలర్ల దెబ్బకు.. ముఖ్యంగా కగిసో రబడ పదునైన బంతులను ఎదుర్కోలేని బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు క్యూకట్టారు.


వృద్ధిమాన్ సాహా 21, డేవిడ్ మిల్లర్ 11, రాహుల్ తెవాటియా 11 పరుగులు చేశారు. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. అయితే, సాయిసుదర్శన్ క్రీజులోకి పాతుకుపోవడంతో జట్టు గౌరప్రదమైన స్కోరు చేయగలిగింది.  50 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్ 5 పోర్లు, సిక్సర్‌తో 64 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో Kagiso Rabada 4 వికెట్లు తీసుకోగా అర్షదీప్ సింగ్, రిషి ధవన్, లియామ్ లివింగ్‌స్టోన్,  చెరో వికెట్ తీసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!