ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

West Bengal : మోదీకి మమత లేఖ

ABN, First Publish Date - 2022-05-13T01:27:03+05:30

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాల క్రింద తమ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నిధులను విడుదల చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించాలని కోరారు. 


బెంగాల్ కూలీలకు 100 రోజుల పనికి వేతనాల బాకీని ఎప్పుడు విడుదల చేస్తారని Mamata Banerjee ప్రశ్నించారు. MGNREGA scheme నిధులను నాలుగు నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. ఈ నిధులను విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలోని చాలా మంది పేదల జీవనోపాధి కేంద్రం ఇచ్చే నిధులపైనే ఆధారపడి ఉందన్నారు. 


పీఎం ఆవాస్ యోజన నిధులను ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఈ పథకం క్రింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళను నిర్మించిన తొలి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ (West Bengal) అని చెప్పారు.  2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 32 లక్షల ఇళ్ళను నిర్మించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను విడుదల చేయడం లేదన్నారు. ఫలితంగా గ్రామీణాభివృద్ధి కుంటుపడిందని Narendra Modiకి ఈ లేఖ ద్వారా తెలిపారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!