ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

గాలి కొడుతుండగా టైర్ పేలి ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2022-05-05T19:43:00+05:30

కొంత మంది ఒక మెకానిక్ షాపులో ఉన్నారు. అందులో ఒక వ్యక్తి బుల్డోజర్ టైర్‌లో గాలి నింపుతున్నారు. ఒక వ్యక్తి వచ్చి గాలి ఎంత వరకు నిండిందో కర్రతో కొట్టి చూసి వెళ్లిపోయాడు. ఇంకొక వ్యక్తి వచ్చి టైర్‌పై కూర్చొని గాలి ఎంత ఎక్కిందని చూస్తున్నాడు. గాలి అప్పటికే బాగా ఎక్కువైంది కాబోలు.. ఒక్కసారిగా టైర్ పేలింది..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రాయ్‌పూర్: రోజూ చేసేవే అయినా, ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఏ పనైనా కొంచెం ఆచీతూచీ చేయాలని అంటారు. లేదంటే పరిణామాలు ఏ విధంగానైనా ఉండవచ్చు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహారణ. ఒక మెకానిక్ షాప్‌లో టైర్‌కు గాలి కొడుతుండగా అదే టైర్ పేలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వీడియో ప్రకారం.. కొంత మంది ఒక మెకానిక్ షాపులో ఉన్నారు. అందులో ఒక వ్యక్తి బుల్డోజర్ టైర్‌లో గాలి నింపుతున్నారు. ఒక వ్యక్తి వచ్చి గాలి ఎంత వరకు నిండిందో కర్రతో కొట్టి చూసి వెళ్లిపోయాడు. ఇంకొక వ్యక్తి వచ్చి టైర్‌పై కూర్చొని గాలి ఎంత ఎక్కిందని చూస్తున్నాడు. గాలి అప్పటికే బాగా ఎక్కువైంది కాబోలు.. ఒక్కసారిగా టైర్ పేలింది. టైర్‌పై కూర్చొని గాలి కొడుతున్న వ్యక్తి, సహా పక్కన ఉండి గాలి చెక్ చేస్తున్న వ్యక్తి ఇద్దరు మరణించారు. వీరిద్దరదూ మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన రాజ్‌పాల్ సింగ్, ప్రంజన్ నాందేవ్‌లు అని సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!