ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Puneethకు బసవశ్రీ పురస్కారం

ABN, First Publish Date - 2022-05-04T17:31:17+05:30

చిత్రదుర్గ మురుఘామఠం బసవశ్రీ పురస్కారాన్ని పునీత్‌రాజ్‌కుమార్‌కు మరణానంతరం ప్రదానం చేసింది. బసవ జయంతిని పురస్కరించుకుని మంగళవారం మఠంలో జరిగిన ప్రత్యేక

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

                     - సతీమణి అశ్వినికి ప్రదానం చేసిన మురుఘా మఠం


బెంగళూరు: చిత్రదుర్గ మురుఘామఠం బసవశ్రీ పురస్కారాన్ని పునీత్‌రాజ్‌కుమార్‌కు మరణానంతరం ప్రదానం చేసింది. బసవ జయంతిని పురస్కరించుకుని మంగళవారం మఠంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పునీత్‌ భార్య అశ్వినీపునీత్‌ రాజ్‌కుమార్‌కు అందించారు. మురుఘామఠాధిపతి డాక్టర్‌ శివమూర్తి స్వామీజీ పురస్కారంతో పాటు రూ. 5 లక్షల నగుదు, మెమొంటోను అందించారు. స్వామీజీ మాట్లాడుతూ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ ముద్దుల కుమారుడు పునీత్‌ నటుడు, గాయకుడిగానే కాకుండా సమాజసేవలోను రాణించారన్నారు. పునీత్‌ అకాల మృతి బాధాకరమన్నారు. కన్నడ చలనచిత్ర రంగంలో మేటి నటుడని కొనియాడారు. వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్‌, ఎమ్మెల్యే తిప్పారెడ్డి, జిల్లా అధికారి కవితా మన్నికేరి, సీఈఓ నందినిదేవ, జిల్లా ఎస్పీ పరుశురాం తదితరులు పాల్గొన్నారు.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!