ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రాత్రుళ్లు కస్టడీ విచారణ వద్దు: Dgp

ABN, First Publish Date - 2022-05-04T15:12:54+05:30

పోలీస్ స్టేషన్లలో విచారణ ఖైదీలను రాత్రివేళల్లో విచారణ జరుపకూడదంటూ డీజీపీ శైలేంద్రబాబు మౌఖిక ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల చెన్నై, తిరువణ్ణామలై పోలీస్ స్టేషన్లలో విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పెరంబూర్‌(చెన్నై): పోలీస్ స్టేషన్లలో విచారణ ఖైదీలను రాత్రివేళల్లో విచారణ జరుపకూడదంటూ డీజీపీ శైలేంద్రబాబు మౌఖిక ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల చెన్నై, తిరువణ్ణామలై పోలీస్ స్టేషన్లలో విచారణ ఖైదీలు అనుమానాస్సద స్థితిలో మృతిచెందిన సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో శాసనసభ సమావేశాల్లో ఈ నెల 9, 10 తేదీల్లో పోలీసు శాఖ ఆర్థిక పద్దులపై చర్చ జరుగనుంది. ఈ నేపథ్యంలో విచారణ ఖైదీలను సాయంత్రం 6 గంటల్లోపేు జైలుకు తరలించాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ మౌఖిక ఉత్తర్వులు జారీచేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!