ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆన్‌లైన్‌ ద్వారా రూ.175 కోట్ల అద్దె వసూలు

ABN, First Publish Date - 2022-05-12T15:29:06+05:30

హిందూ దేవాదాయ శాఖ నిర్వహణ లో ఉన్న ఆలయాల్లో కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్‌ విధానం ద్వారా రూ.175 కోట్లకు పైగా అద్దె వసూలైందని ఆ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

                      - మంత్రి పీకే శేఖర్‌బాబు


ప్యారీస్‌(చెన్నై): హిందూ దేవాదాయ శాఖ నిర్వహణలో ఉన్న ఆలయాల్లో కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్‌ విధానం ద్వారా రూ.175 కోట్లకు పైగా అద్దె వసూలైందని ఆ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు పేర్కొన్నారు. ఆవడి కార్పొరేషన్‌ పరిధిలోని కొవిల్‌పాతకి ప్రాంతంలో ఉన్న పురాతన సుందరరాజపెరుమాళ్‌ ఆలయాన్ని మంత్రి శేఖర్‌బాబు బుధవారం సందర్శించారు. ఈ ఆలయానికి చెందిన స్థలంలో గోశాల కోసం ఎంపిక చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సుందరరాజపెరుమాళ్‌ ఆలయానికి చెందిన సుమారు 25 ఎకరాల్లో రూ.20 కోట్లతో గోశాల ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆలయాలకు భక్తులు కానుకగా అందజేసే పశువులను ఈ గోశాల లో సంరక్షించనున్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!