ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Karunanidhi సమాధిపై ఆలయ గోపుర నమూనా

ABN, First Publish Date - 2022-05-05T16:18:03+05:30

నాస్తికుడైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి సమాధిపై తమిళనాడు దేవాదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు ఆలయ గోపుర నమూనా పెట్టి అంజలి ఘటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చెన్నై: నాస్తికుడైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి సమాధిపై తమిళనాడు దేవాదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు ఆలయ గోపుర నమూనా పెట్టి అంజలి ఘటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. బుధవారం శాసనసభలో హిందూ దేవాదాయశాఖ పద్దులపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొనేందుకు శాసనసభకు బయలుదేరిన మంత్రి శేఖర్‌బాబు.. ముందుగా మెరీనాలోని కరుణ సమాధి వద్దకు వెళ్లారు. అప్పటికే సమాధిపై ఆలయ గోపుర నమూనా పెట్టివుండగా, ఆ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసిన మంత్రి.. శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. 2018 ఆగస్టులో మృతిచెందిన కరుణానిధికి మెరీనా తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ 2.21 ఎకరాల విస్తీర్ణంలో కరుణ స్మారక మండపం నిర్మితమవుతోంది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!