ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Yamuna Expresswayపై కారు, ట్రక్కు ఢీ...ఐదుగురి మృతి

ABN, First Publish Date - 2022-05-12T16:39:28+05:30

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వేగంగా వస్తున్న కారు-ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.గురువారం ఉదయం యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బొలెరో కారు ట్రక్కును ఢీకొట్టింది.మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడిన ఇద్దరు జేవార్‌లోని కైలాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మైల్‌స్టోన్ సమీపంలోని జేవార్ టోల్ ప్లాజాకు 40 కిలోమీటర్ల ముందు ఆగ్రా నుంచి నోయిడాకు వెళుతున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతులంతా 50 ఏళ్ల వయసు పైబడిన వారేనని పోలీసులు చెప్పారు.పోలీసులకు సమాచారం అందించిన వెంటనే లారీని స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!