ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Nagpurలో ట్రక్కును ఢీకొన్న కారు...ఐదుగురి దుర్మరణం

ABN, First Publish Date - 2022-05-07T12:30:01+05:30

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో వేగంగా వస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నాగ్‌పూర్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో వేగంగా వస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు.శుక్రవారం అర్దరాత్రి నాగ్‌పూర్ జిల్లాలో వేగంగా వస్తున్న మల్టీ యుటిలిటీ కారు వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురి మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు చెప్పారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది.టవేరా వాహనం ఉమ్రేడ్ నుంచి నాగపూర్ వైపు వెళుతుండగా విహిర్ గావ్ సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, మృతులను ఇంకా గుర్తించలేదని డీసీపీ నూరుల్ హసన్ చెప్పారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!