ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

జాతీయ పార్టీల నిర్వాకంతోనే తాగునీటి సంక్షోభం

ABN, First Publish Date - 2022-05-13T18:02:17+05:30

కోటికిపైగా జనాభా ఉన్న బెంగళూరు నగర అభివృద్ధి మౌలిక సదుపాయాల విషయంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ తీవ్ర నిర్లక్ష్యం చేశాయని దళపతి మాజీ ప్రధాని

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

                        - మాజీ ప్రధాని దేవేగౌడ ఆగ్రహం 


బెంగళూరు: కోటికిపైగా జనాభా ఉన్న బెంగళూరు నగర అభివృద్ధి మౌలిక సదుపాయాల విషయంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ తీవ్ర నిర్లక్ష్యం చేశాయని దళపతి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ  ఆరోపించారు. నెలమంగళలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సాగిన ‘జనతాజలధార’ ముగింపు సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు కానుందన్నారు. 2023 ఎన్నికల్లో తమ పార్టీకి పూర్తి మెజార్టీ ఇస్తే నదీజలాలను బెంగళూరుకు మళ్ళించి చెరువులకు జలకళను సంతరించుకునేలా చేస్తామన్నారు. అంతకుముందు ఆయన భారీ బహిరంగ సభ జరిగే నెలమంగళ మైదానంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సభలో గంగా హారతి ప్రత్యేకంగా ఉంటుందన్నారు. మహాసభకు జరగుతున్న ఏర్పాట్లను ఆయన మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంతో కలిసి పరిశీలించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!