ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Bank fraud case: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే నివాసాలపై సీబీఐ దాడులు

ABN, First Publish Date - 2022-05-08T02:12:08+05:30

పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రా నివాసాలపై సీబీఐ శనివారంనాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రా (Jaswant singh Gajjan Majra) నివాసాలపై సీబీఐ (CBI) శనివారంనాడు దాడులు జరిపింది. సంగ్రూర్‌లోని మూడు ప్రాంతాల్లో ఈ రెయిడ్స్ జరిగాయి. రూ.40 కోట్ల మేరకు బ్యాంకు అవకతవకలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ దాడులు జరిపింది.  రూ.16.57 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీ, ప్రాపర్టీ డాక్యుమెంట్లు, బ్యాంకు అకౌంట్లు, 94 బ్లాంక్ చెక్కులు, పలు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకుంది.


''బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. గౌన్సుపుర విలేజ్‌కు చెందిన ఒక ప్రైవేటు సంస్థ, అప్పటి డైరెక్టర్లు, గ్యారంటర్లు, మరో ప్రైవేటు సంస్థ, గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులపై ఫిర్యాదులు నమోదయ్యాయి'' అని సీబీఐ తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!