ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

జమ్ముకాశ్మీర్‌లో విషాదం.. మంటల్లో దగ్ధమైన యాత్రికుల బస్సు.. నలుగురు మృతి

ABN, First Publish Date - 2022-05-14T00:04:18+05:30

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సులో మంటలు చెలరేగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాతపడగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. కట్రాకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్సు ఇంజన్ ప్రాంతంలో తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత వేగంగా బస్సు అంతటా వ్యాపించాయి. యాత్రికుల బస్సు జమ్ము నుంచి కట్రా వెళ్తుండగా కట్రాకు 1.5 కిలోమీటర్ల దూరంలోని ఖర్మాల్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృత్యువాతపడ్డారు. వైద్య నిమిత్తం క్షతగాత్రులను కట్రా తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!