ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నలుగురు CBI అధికారులు డిస్మస్.. ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2022-05-13T00:40:58+05:30

న్యూఢిల్లీ : అవినీతికి పాల్పడిన నలుగురు CBI అధికారులపై వేటుపడింది. నలుగురు సబ్-ఇన్‌స్పెక్టర్లను డిస్మిస్ చేసినట్టు సీబీఐ వర్గాలు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ : అవినీతికి పాల్పడిన నలుగురు CBI అధికారులపై వేటుపడింది. నలుగురు సబ్-ఇన్‌స్పెక్టర్లను డిస్మిస్ చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. వీరంతా నగదు దోపిడీ కోసం చండీగఢ్‌లోని ఓ కంపెనీపై నకిలీ సోదాలు చేశారని తేలింది. అవినీతి కేసులో వీరంతా అరెస్ట్ అవ్వడంతో ఈ చర్య తీసుకున్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అవినీతి నిరోధక విధానానికి అనుగుణంగా సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నలుగురు అధికారుల వ్యవహారం తన దృష్టికి వచ్చిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాగా డిస్మిస్‌కు గురయిన అధికారుల పేర్లు సుమిత్ గుప్తా, ప్రదీప్ రాణా, అంకున్ కుమార్, ఆకాశ్ అల్హావత్‌గా వెల్లడించారు. వీరంతా సీబీఐ ఢిల్లీ యూనిట్లలో పని చేస్తున్నారు. నకిలీ సోదాలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఈ వేటు పడింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!