ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Jammu And Kashmir: కశ్మీర్ పండిట్‌ను హత్య చేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

ABN, First Publish Date - 2022-05-14T01:09:05+05:30

జమ్మూకశ్మీర్‌‌లోని బండీపొర జిల్లా బ్రార్ అరాగమ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బాండిపొర: జమ్మూకశ్మీర్‌‌లోని బండీపొర జిల్లా బ్రార్ అరాగామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ (Rahul Bhat)పై గురువారం జరిగిన దాడిలో పాల్గొన్నవారే కావడం గమనార్హం. బుధవారం కూడా ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇదే జిల్లాలోని సలిందర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది మృతి చెందాడు. మరో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. 


ఆ రోజు పారిపోయిన వారే నేటి ఎన్‌కౌంట్‌లో హతమైనట్టు కశ్మీర్ ఐజీ తెలిపారు. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులైన వీరిద్దరూ ఈ నెల 11న జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి వీరిద్దరూ తప్పించుకున్నట్టు చెప్పారు. కశ్మీరీ పండిట్‌ను హత్య చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించింది.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!