ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కారు ఢీకొని ఇద్దరి దుర్మరణం

ABN, First Publish Date - 2022-05-11T16:03:57+05:30

రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న వారిపై కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రాజపాళయం మలయడిపట్టికి చెందిన అయ్యనార్‌ (31), కమ్మాపట్టికి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పెరంబూర్‌(చెన్నై): రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న వారిపై కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రాజపాళయం మలయడిపట్టికి చెందిన అయ్యనార్‌ (31), కమ్మాపట్టికి చెందిన రామసుబ్రమణియన్‌ (35) ఎలక్ట్రీషియన్‌లుగా పనిచేస్తున్నారు. వీరు మంగళవారం శ్రీవిల్లిపుత్తూర్‌ సమీపంలోని ఓ ఇంట్లో ఎలక్ట్రిక్‌ పనుల కోసం మోటార్‌సైకిల్‌పై బయల్దేరారు. లక్ష్మిపురం సమీపంలో రోడ్డు పక్కన బైక్‌ నిలిపిన వీరు మాట్లాడుకుంటున్న సమయంలో ఆ మార్గంగా వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వీరిపై దూసుకుపోయింది. మోటార్‌సైకిల్‌తో పాటు కారు బ్రిడ్జి నుంచి కిందకు పడింది. ఈ ఘటనలో అయ్యనార్‌, రామసుబ్రమణియన్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై నత్తంపట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!