ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

హత్య కేసులో వాంటెడ్ వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

ABN, First Publish Date - 2022-05-08T20:45:50+05:30

ఒక హత్య కేసులో పరారీలో ఉన్న వ్యక్తి ఆదివారంనాడు ఓ బ్రిడ్జి నుంచి కోవై..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తెలియముర: ఒక హత్య కేసులో పరారీలో ఉన్న వ్యక్తి ఆదివారంనాడు ఓ బ్రిడ్జి నుంచి కోవై నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే తృటిలో ప్రాణాపాయం తప్పి ఆసుపత్రి పాలయ్యాడు. త్రిపురలోని కోవై జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.


అనూప్ సూత్రధార్ (29) అనే వ్యక్తిని కొందరు నరికి చంపిన కేసులో పరితోష్ సూత్రధార్ నిందితుడు. శుక్రవారం రాత్రి డీఎం కాలనీలో కొందరు అనూప్‌పై దాడి చేశారు. తీవ్రరక్తస్రావం జరగడంతో అతన్ని రోడ్డు పక్కనే పడేసి దుండగులు పారిపోయారు. స్థానికులు అతనిని తెలియముర ఆసుపత్రికి తరలించి, పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అక్కడి నుంచి అగర్తలలోని జీబీపీ ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రగాయాలలో శనివారం ఉదయం అనూప్ కన్నుమూశాడు. అతని హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న పరితోష్ శనివారం బ్రిడ్జిపై నుంచి కోవా నదిలో దూకాడు. అయితే, ప్రాణాలతో బయటపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సోనాచరణ జమాతియా తెలిపారు.  అనూప్‌ హత్యకు గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుగుపుతున్నట్టు ఆయన చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!