ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న పాఠశాల బస్సు

ABN, First Publish Date - 2022-05-07T15:46:32+05:30

విరుదునగర్‌ జిల్లా సాతూర్‌ సమీపం ఒ.మేట్టుపట్టి తిరువేంగడం నుంచి సాతూర్‌కు వస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 21 మంది విద్యార్థులకు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

21 మంది విద్యార్థులకు గాయాలు


పెరంబూర్‌(చెన్నై): విరుదునగర్‌ జిల్లా సాతూర్‌ సమీపం ఒ.మేట్టుపట్టి తిరువేంగడం నుంచి సాతూర్‌కు వస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 21 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. తిరువేంగడం, కరిసల్‌కుళం ప్రాంతాల నుంచి సుమారు 60 మంది విద్యార్థులతో శుక్రవారం ఉదయం పాఠశాల బస్సు సాతూర్‌కు బయల్దేరింది. తిరువేంగడంకు చెందిన గణపతి (63) డ్రైవర్‌. బస్సు మేట్టుపట్టి సమీపంలో వస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన 21 మంది విద్యార్థులను స్థానికులు అంబులెన్స్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు విద్యార్థులను మదురై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు.  సాతూర్‌ తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!