ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కొత్త ప్లాంట్ కోసం... రూ. 11 వేల కోట్లు * వ్యయం చేయనున్న మారుతి సుజుకి

ABN, First Publish Date - 2022-05-14T00:17:35+05:30

హర్యానాలో కొత్త తయారీ ప్లాంట్ కోసం మారుతి సుజుకి రూ. 11 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) హర్యానాలో తన కొత్త తయారీ కేంద్రం మొదటి దశలో రూ. 11 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు శుక్రవారం వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ : హర్యానాలో కొత్త తయారీ ప్లాంట్ కోసం మారుతి సుజుకి రూ. 11 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి  ఇండియా (ఎంఎస్‌ఐ) హర్యానాలో తన కొత్త తయారీ కేంద్రం మొదటి దశలో రూ. 11 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు శుక్రవారం వెల్లడించింది.


సోనిపట్ జిల్లాలోని IMT ఖార్‌ఖోడాలో HSIIDC (హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్)తో కలిసి 800 ఎకరాల స్థలాన్ని కేటాయించే ప్రక్రియను కంపెనీ శుక్రవారం పూర్తి చేసింది. సంవత్సరానికి 2.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో కొత్త ప్లాంట్ మొదటి దశ 2025 నాటికి, పరిపాలనా అనుమతులకు లోబడి ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. మొదటి దశలో పెట్టుబడి రూ.11 వేల కోట్లకుపైగా ఉంటుందని ఎంఎస్‌ఐ తెలిపింది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!