ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వైఎస్‌ వివేకా హత్య కేసు... హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-05-03T00:17:02+05:30

వైఎస్‌ వివేకా హత్య కేసు... హైకోర్టులో విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: వైఎస్‌ వివేకా హత్య కేసులో భాగంగా నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని వివేకా కుమార్తె సునీత కోరారు. నిందితుల తరపు వాదనలు పూర్తయ్యాయి. సీబీఐ, సునీత తరపు లాయర్ల వాదనల కోసం విచారణ వాయిదా వేశారు. తదుపరి విచారణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!