ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బీజేపీ నేతలకు YCP MLA Dwarampudi హెచ్చరిక

ABN, First Publish Date - 2022-05-04T16:58:41+05:30

బీజేపీ నేతలకు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరికలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కాకినాడ: బీజేపీ నేతలకు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరికలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ మసీదుకు స్థలం కేటాయింపుపై బీజేపీ కబ్జా అంటూ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో ముస్లిం సోదరులు తల్చుకుంటే.. అంటూ హెచ్చరించారు. బీజేపీలో ఉన్న కార్యకర్తలు బహు తక్కువమంది అని.... వాళ్లు అతిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఓ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ద్వారంపూడి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. స్థలంపై బీజేపీ రాజకీయం చేస్తే తాము కూడా ఇంకో రకంగా రాజకీయం చేయాల్సి ఉంటుందని అన్నారు. కోర్టులో ఉన్న వివాదంపై ఎమ్మెల్యే ద్వారంపూడి హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!