ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-05T06:32:01+05:30 IST

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో భాగంగా నడుస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌–3 విద్యార్థులు నిర్వహిస్తున్న ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ‘ఆర్టిస్టా’ను నూజివీడు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రారంభించారు.

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులతో ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

నూజివీడు టౌన్‌, మే 4: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో భాగంగా నడుస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌–3 విద్యార్థులు నిర్వహిస్తున్న ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ‘ఆర్టిస్టా’ను నూజివీడు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గీసిన పెన్సిల్‌ ఆర్ట్‌, వర్లీ ఆర్ట్‌ ప్రదర్శన నిర్వహించారు.  క్యాంపస్‌–3 అకడమిక్‌ కో–ఆర్డినేటర్‌ చిన్నారావు, అడ్మిస్ట్రేటివ్‌ కో–ఆర్డినేటర్‌ కిరణ్‌ పాల్గొన్నారు. 

Read more