ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ganta Srinivasa Rao: అలాంటి పరిస్థితి వస్తే.. చెప్పే చేస్తాను..

ABN, First Publish Date - 2022-12-12T12:45:49+05:30

విశాఖ: నగరంలో ఈనెల 26వ తేదీన నిర్వహించే కాపునాడు బహిరంగ సభ పోషణ పోస్టర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలో ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న కాపునాడు బహిరంగ సభ పోషణ పోస్టర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాధా, రంగా, రాయల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. కాపుల అభివృద్ధి కోసం, ఏ కార్యక్రమం పెట్టిన ముందు ఉంటానన్నారు. పోస్టర్ ఆవిష్కరణను సంస్థ నిర్వాహకులు చిరంజీవితో ప్రారంభించాలని ఆలోచన చేశారని, ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల, తాను పోస్టర్ లాంచింగ్ చేశానన్నారు. తన పార్టీ మార్పుపై ప్రతిసారి మీడియానే తేదీ, సమయాలను ప్రకటించేస్తున్నాయని అన్నారు. తాను ఏ రోజు ప్రకటించలేదన్నారు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే... తానే చెబుతానని.. చెప్పే చేస్తానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి కాపు సంఘాల నేతలు హాజరయ్యారు.

Updated Date - 2022-12-12T12:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising