ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Vijayawada: జీతాలు చెల్లించాలంటూ విద్యుత్ ఉద్యోగుల ధర్నా

ABN, First Publish Date - 2022-05-12T19:51:22+05:30

జీతాలు చెల్లించాలని విద్యుత్ శాఖ వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఏప్రిల్ నెలలో 8 వ తేదీన పడ్డ జీతాలు.. ఈ నెల 12వ తేదీ వచ్చిన ఇంకా పడలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విజయవాడ: జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఏప్రిల్ నెలలో 8 వ తేదీన పడ్డ జీతాలు.. ఈ నెల 12వ తేదీ వచ్చినా ఇంకా పడలేదు. జీతాల మీద ఆధారపడి విద్యుత్ శాఖ ఉద్యోగులు లోన్లు తీసుకున్నారు. జీతాలు సక్రమంగా పడకపోవడం వల్ల తమకు చెక్ బౌన్స్ అవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. జీతాలు లేటుగా పడడం వల్ల ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజుల్లో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్ అయిన విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఇంతవరకు పెన్షన్ డబ్బులు పడని పరిస్థితి. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తక్షణమే జీతాలు చెల్లించాలి లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!