ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

దుర్గగుడి హుండీలకు సంప్రోక్షణ.. చరణ్ ఫ్యాన్స్‎పై భక్తుల ఆగ్రహం

ABN, First Publish Date - 2022-05-05T00:39:36+05:30

హీరో రామ్ చరణ్ అభిమానులపై దుర్గమ్మ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచార్య మూవీ విడుదల సందర్భంగా హీరో రామ్ చరణ్ ఇంద్రకీలాద్రికి...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

VIJAYAWADA: హీరో RAMCHARAN అభిమానులపై దుర్గమ్మ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య మూవీ విడుదల సందర్భంగా హీరో రామ్ చరణ్ ఇంద్రకీలాద్రికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే రామ్ చరణ్ అభిమానులు ఆలయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. రామ్ చరణ్‌ను చూసేందుకు ఎగబడ్డారు. అంతేకాదు అమ్మవారి ఆలయం అన్న సంగతి మర్చి హంగామా సృష్టించారు. ఆలయంలోని హుండీపైకి ఎక్కి అంతరాలయంలోని అమ్మవారిని, రామ్ చరణ్‎ను ఫొటోలు తీశారు. ఆలయంలో జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో భక్తులు మండిపడుతున్నారు. దుర్గగుడిలో అపచారం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆలయంలోని హుండీలకు అధికారులు సంప్రోక్షణ చేశారు. 



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!