CM JAGAN ఆదేశాలతో ఒక్కటైన విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి
ABN, First Publish Date - 2022-05-07T02:30:47+05:30
CM JAGAN ఆదేశాలతో ఒక్కటైన విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి: AP CM జగన్ ఆదేశాలతో విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి కనిపించారు. ఇద్దరూ కలిసి పని చేయాలని జగన్ ఆదేశించారు. నిన్న మొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా సాయిరెడ్డి, సజ్జల ఉన్నారు. ఇరువురునీ కూర్చోబెట్టి CM JAGAN మాట్లాడారు. తొలిసారి విజయసాయిరెడ్డి సజ్జల నివాసానికి వెళ్లారు. కీలక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.