ఇంకా లభించని తిరుమలలో కిడ్నాప్కి గురైన గోవర్ధన్ ఆచూకీ
ABN, First Publish Date - 2022-05-03T14:37:19+05:30
తిరుమలలో కిడ్నాప్కి గురైన బాలుడు గోవర్ధన్ ఆచూకీ ఇంకా లభించలేదు. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
తిరుమల : తిరుమలలో కిడ్నాప్కి గురైన బాలుడు గోవర్ధన్ ఆచూకీ ఇంకా లభించలేదు. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న తిరుపతి రైల్వే స్టేషన్కి బాలుడితో సహా కిడ్నాపర్ వచ్చినట్టు తెలుస్తోంది. కిడ్నాపర్ తెలుగు భాష మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి నెల్లూరు లేదా కడపకు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. నెల్లూరు, కడపలో ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నారు.