ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎరువుల కుంభకోణంపై Telangana ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం

ABN, First Publish Date - 2022-05-13T16:50:25+05:30

ఎరువుల కుంభకోణంపై తెలంగాణ సర్కార్ దర్యాప్తును ముమ్మరం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విజయవాడ: ఎరువుల కుంభకోణంపై తెలంగాణ సర్కార్ దర్యాప్తును ముమ్మరం చేసింది. సత్తుపల్లి పరిసరాల్లో ఇటీవల కల్తీ పొటాష్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇసుక రంగుమార్చి పొటాష్‌గా తెలంగాణలో విక్రయిస్తున్నట్లు రైతులు గుర్తించారు. రైతుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన తెలంగాణ సర్కార్ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఏపీకి తెలంగాణ అధికారుల బృందం చేరుకుంది. విజయవాడ రూరల్ నున్న, సూరంపల్లిలోని హేమ బయోటెక్, ఇతర ఆగ్రో పరిశ్రమలను  తెలంగాణ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. పరిశ్రమ నిర్వాహకుల నుంచి తెలంగాణ అధికారుల బృందం పూర్తి వివరాలు సేకరిస్తోంది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!