ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మంత్రి Peddi reddyకి టీడీపీ నేత వర్లరామయ్య లేఖ

ABN, First Publish Date - 2022-05-14T13:44:26+05:30

ఆరణి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ నేత వర్లరామయ్య లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: ఆరణి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy ramachandra reddy)కి టీడీపీ నేత వర్లరామయ్య (Vararamayya) లేఖ రాశారు. ఆరణి నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలతో ఆర్థిక నష్టంతో పాటు సహజ వనరులపై ప్రభావం పడనుందని అన్నారు. ఇసుకను ఏపీ లారీలల్లో లోడ్‌ చేసి వే బిల్లులతో తమిళనాడులో స్థానిక ట్రక్కులకు మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. ఒకే వేబిల్లుపై అనేక మార్లు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. స్థానిక వైసీపీ నేతల అండదండలతో ఇసుక అక్రమంగా తరలింపు జరుగుతోందని ఆరోపించారు. ఇసుక తవ్వకాలపై అధికారుల స్పందించకపోవడం దారుణమని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!