ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

జగన్‌ను సీఎం చేయడమే ప్రజలు చేసుకున్న పాపమా: Devathoti

ABN, First Publish Date - 2022-05-06T15:05:26+05:30

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే ప్రజలు చేసుకున్న పాపమా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే ప్రజలు చేసుకున్న పాపమా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నా ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోగా..ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయని అనడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రజల బాగోగుల పట్ల బాధ్యత, ప్రజలు అంటే గౌరవంలేని ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్ రెడ్డి మాత్రమే ఉన్నారని విమర్శించారు. జగన్ దృష్టిలో ప్రజలంటే ఓటు బ్యాంకు మాత్రమే అని అన్నారు. ముఖ్యమంత్రి పదవి తన కష్టాలు తీర్చుకోవడానికి తప్ప.. ప్రజల కోసం ఏ ఒక్క రోజు కూడా పనిచేయడం లేదని దేవతోటి నాగరాజు విమర్శలు గుప్పించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!