ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వైసీపీకి ఓట్లు వేయకపోతే బ్రతకనివ్వరా?: Anjaneyulu

ABN, First Publish Date - 2022-05-09T19:14:53+05:30

వినుకొండ నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పల్నాడు: వినుకొండ నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీకి ఓట్లు వేయకపోతే బ్రతకనివ్వరా అని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ ఆవరణలోనే కౌన్సిలర్ భార్య ఓ మహిళను చెప్పుతో కొట్టడం దారుణమన్నారు. పోలీసులు సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. వైసీపీ నేతలతో కలసి పోలీసులు స్టేషన్‌లలో పంచాయతీలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ ఏమైనా బ్రహ్మనాయుడు అబ్బ జాగీరా అని అన్నారు. ఏపి ఏమైనా జగన్ అబ్బ జాగీరా అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతల  కొవ్వు తగ్గించడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ‘‘గడప గడపకు వస్తారా... రండి దమ్ముంటే... చీపుర్లలతో తరిమి కొడతారు. వైసీపీ దొంగల ముఠాను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అంటూ ఆంజనేయులు అన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!