ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మహిళలపై అత్యాచారాలు అన్యాయం

ABN, First Publish Date - 2022-05-06T05:24:37+05:30

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరగడం అన్యాయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

ధర్నా చేస్తున్న బీజేపీ మహిళా మోర్చా నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750


  కలెక్టరేట్‌ వద్ద బీజేపీ నాయకుల ధర్నా

కలెక్టరేట్‌: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరగడం అన్యాయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద గురువారం ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఎం.విజయసునీతకు వినతిపత్రం అందించారు. జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిలు ఎం.లక్ష్మిరెడ్డి, పి.శ్రీదేవి, ఉపాధ్యక్షులు రౌతు రూపవతి, కార్యదర్శి గిరిజరాని, నాయకులు పాల్గొన్నారు. 



 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!