ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత

ABN, First Publish Date - 2022-05-15T05:23:58+05:30

రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. చొర్లంగి పంచాయతీ మురగడలోయ గిరిజన గ్రామంలో ఓ శుభ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపుతో పాటు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, దీంతో సామాన్య, మధ్య తరగతి కు టుంబాలపై మోయలేని భారం పడిందని ఆరోపించారు.

మురగడలోయ గ్రామంలో పర్యటిస్తున్న ఎంపీ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750


 ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు
మురగడలోయ(ఎల్‌.ఎన్‌.పేట), మే 14:
రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. చొర్లంగి పంచాయతీ మురగడలోయ గిరిజన గ్రామంలో ఓ శుభ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపుతో పాటు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, దీంతో సామాన్య, మధ్య తరగతి కు టుంబాలపై మోయలేని భారం పడిందని ఆరోపించారు.  ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో విసుగు చెందుతున్న ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఆయనతోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌, పార్టీ మండల కార్యదర్శి కె.చిరంజీవి, నాయకులు ఎస్‌.కిశోర్‌కుమార్‌, ఎం.సూర్యనారాయణ ఉన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!