ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మరోసారి తడబడిన మంత్రి రోజా

ABN, First Publish Date - 2022-05-08T00:34:51+05:30

యథా రాజా తథా ప్రజా అంటారు పెద్దలు. ప్రజల సంగతేమోగాని వైసీపీ నేతలు ఈ సూత్రాన్ని అక్షరాల పాటిస్తుంటారు. సభలు, సమావేశాల్లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

VIsakha: యథా రాజా తథా ప్రజా అంటారు పెద్దలు. ప్రజల సంగతేమోగాని వైసీపీ నేతలు ఈ సూత్రాన్ని అక్షరాల పాటిస్తుంటారు. సభలు, సమావేశాల్లో సరైన అవగాహన లేక తరచూ తడబడి నాలుక కర్చుకోవడం జగన్‌కూ, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు అదే కోవలో రోజా (Roja) కూడా చేరారు. 


విశాఖలో ఏర్పాటు చేసిన సీతారామరాజు (SeetharamaRaju) వర్థంతి కార్యక్రమంలో రోజా అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)ముఖ్య అతిథిగా పాల్గొన్న సభలో తడబట్టారు. మంత్రి అమర్‌నాథ్‌ (Amarnath)ను సంబోధించే సమయంలో అమర్నాథ్‌రెడ్డి అని పిలుచారు. అమర్నాథ్‌రెడ్డి అని రోజా సంబోధించగానే వేదికపై ఉన్నవారు అమర్నాథ్‌రెడ్డి కాదు.. అమర్నాథ్ అని సర్ది చెప్పారు. అయినా సరే తన వ్యాఖ్యలను సరి చేయకుండా చిరునవ్వుతో స్పీచ్‌ను కొనసాగించడంతో అక్కడున్న వారు నివ్వెర పోయారు. 



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!