ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

AP: వైసీపీ ఎమ్మెల్యే పర్యటనతో ట్రాఫిక్ జామ్.. చిక్కుకున్న అంబులెన్స్‌లు

ABN, First Publish Date - 2022-05-08T21:46:04+05:30

ప్రకాశం జిల్లా: కల్యాణదుర్గం చిన్నారి మృతి ఘటన తర్వాత కూడా వైసీపీ నేతలు తీరు మార్చుకోవడంలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ప్రకాశం జిల్లా: కల్యాణదుర్గం చిన్నారి మృతి ఘటన తర్వాత కూడా వైసీపీ నేతలు తీరు మార్చుకోవడంలేదు. అధికార పార్టీ నేతల పర్యటనలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒంగోలులో ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటనతో ట్రాఫిక్ జామ్ అయింది. అదే సమయంలో అంబులెన్సులు ట్రిఫిక్‌లో చిక్కుకున్నాయి. దీంతో పాటు ఓ మినీవ్యాన్ నడిరోడ్డుపై ఆగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు కలిసి వాహనాన్ని నెట్టి అంబులెన్సులకు దారిచ్చారు.


ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లో ఓ ప్రైవేటు మెడికల్ షాపు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బాలినేని వచ్చారు. ఆయన వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా వాహనాలతో తరలి వచ్చారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో నడిరోడ్డుపై మినీ వ్యాన్ నిలిచిపోయింది. దాని వెనుక రోగులను తీసుకువెళుతున్న రెండు అంబులెన్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాయి. 15 నిముషాలైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్పందించిన స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు మినీ వ్యాన్‌ను పక్కకు నెట్టి అంబులెన్సులకు దారిచ్చారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!