8న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
ABN, First Publish Date - 2022-05-02T22:13:26+05:30
8న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
కర్నూలు: ఈనెల 8న ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రైతుభరోసా యాత్రలో భాగంగా శిరివెళ్లలో జనసేనాని సభను ఏర్పాటు చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. సభకు ఏర్పాట్లు జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.