ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Tomorrow తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

ABN, First Publish Date - 2022-05-10T01:08:41+05:30

తిరుమలలో మంగళవారం నుంచి మూడురోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిరుమల: తిరుమలలో మంగళవారం నుంచి మూడురోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 2019 మే నెలలో చివరిసారిగా ఈ ఉత్సవాలను నారాయణగిరి పార్కులో కన్నులపండువగా నిర్వహించారు. ఆ తర్వాత కొవిడ్‌ కారణంగా 2020లో ఈ ఉత్సవాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. 2021లో మాత్రం శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో ఈ ఏడాది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నారాయణగిరి ఉద్యానవనంలో వివిధ రకాల ఫలాలు, సువాసన వెదజల్లే పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన అష్టలక్ష్మీ, దశావతార మండపంలో మంగళవారం నుంచి మూడు రోజులు పరిణయోత్సవాలను నిర్వహించనున్నారు. రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న క్రమంలో టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!