ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Jaganకు ఒక్క చాన్సే.. చివరి చాన్స్‌: పయ్యావుల

ABN, First Publish Date - 2022-05-13T01:52:56+05:30

ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌కు ఒక్కసారి చాన్స్‌ ఇద్దామని భావించి ప్రజలు ఓట్లు వేశారని, ఆ ఒక్క చాన్సే చివరి చాన్స్‌గా మిగిల్చేందుకు ప్రజలు సమాయత్తమయ్యారని ఉరవకొండ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అనంతపురం: ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌కు ఒక్కసారి చాన్స్‌ ఇద్దామని భావించి  ప్రజలు ఓట్లు వేశారని, ఆ ఒక్క చాన్సే చివరి చాన్స్‌గా మిగిల్చేందుకు ప్రజలు సమాయత్తమయ్యారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి ప్రజలపై భారీగా పన్నులు మోపారని విమర్శించారు. సామాన్య ప్రజల జీవితాలతో జగన్‌ (Jagan) సర్కారు ఆటలాడుతోందని మండిపడ్డారు. చెత్త పన్నులు, కరెంటు చార్జీల పెంపు, భగ్గుమంటున్న నిత్యావసర ధరలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయని అన్నారు. ఆర్థిక భారంతో ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ఆధారంగా పంటలు పండించే భూములకు నీటి తీరువ కట్టాలని ప్రభుత్వం హెచ్చరిస్తుండటం దారుణమని పయ్యావుల కేశవ్‌ (Payyavula Keshav) దుయ్యబట్టారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!