ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆటోను ఢీకొన్న వ్యాన్...ముగ్గురు కూలీలకు గాయాలు

ABN, First Publish Date - 2022-05-06T16:52:57+05:30

జిల్లాలోని తిరువూరు మండలం కాకర్ల గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని తిరువూరు మండలం కాకర్ల గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మామిడి కోతకు వెళుతున్న ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది కూలీలు ఉన్నారు. వీరంతా మండలంలోని రాయిగూడెం నుండి పోలిశెట్టిపాడు మామిడి కోతలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని విజయవాడకు తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యానుతో సహా డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!