ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

జెండా ఊపి ప్రారంభించిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయి: Lokesh

ABN, First Publish Date - 2022-05-05T16:32:08+05:30

జెండా ఊపి ప్రారంభించిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయి: Lokesh

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం చూశామని టీడీపీ నారా లోకేష్ మండిపడ్డారు. విశాఖ జీజీహెచ్‌లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల మాఫియా దాడి చూశామన్నారు. ఉదయగిరిలో పోస్టుమార్టం కోసం రూ.15వేలు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా ప్రభుత్వ తీరులో మార్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సంగంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుందన్నారు. బిడ్డ మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ లేక బైక్‌పైనే తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. జెండా ఊపి ప్రారంభించిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయి జగన్‌? అని లోకేష్ ప్రశ్నించారు. అలాగే అమానవీయ ఘటనలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!