ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

విలేకరిపై చిందులేసి Minister అంబటి

ABN, First Publish Date - 2022-05-09T19:41:44+05:30

జిల్లాలోని సంగం బ్యారేజీ పనులను మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నెల్లూరు: జిల్లాలోని సంగం బ్యారేజీ పనులను మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. త్వరలోనే నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు పూర్తి చేసి సీఎం చేతుల మీదగా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రులు వెల్లడించారు. కాగా... అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేయందే, సంగం బ్యారేజీ పనులు పూర్తి చేసినా నిరుపయోగమే కదా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి మంత్రి అంబటి చిందులు వేశారు. ‘‘నీవు ప్రశ్నలు వేస్తున్నావా? ఉపన్యాసం ఇస్తున్నావా?’’ అంటూ విలేకరిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి అంబటి వెనుదిరిగారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!