-
-
Home » Andhra Pradesh » Magunta Srinivasureddy YCP TDP-MRGS-AndhraPradesh
-
AP News: మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-05-11T22:54:52+05:30 IST
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో
ప్రకాశం: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలో పనిచేశానని తెలిపారు. పార్టీ ఏదైనా కార్యకర్తలే బలమన్నారు. కార్యకర్తలు ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం కష్టపడతారని, పార్టీలు ఉన్నాయంటా దానికి కారణం కార్యకర్తలేనని తెలిపారు. సమావేశానికి పిలిస్తే పెండింగ్ బిల్లులు వచ్చేలా చూడాలని కార్యకర్తలు అడిగే పరిస్థితి వచ్చిందని శ్రీనివాసులురెడ్డి చెప్పారు.