ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

టీటీడీకి భాను ప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు

ABN, First Publish Date - 2022-05-03T18:28:13+05:30

టీటీడీకి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. తిరుమలలో కాటేజీల కోసం భూమి కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిరుపతి : టీటీడీకి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. తిరుమలలో కాటేజీల కోసం భూమి కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. సరిదిద్దుకోవాలని చెప్పినా పట్టించుకోని పాలక మండలికి నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఇద్దరు మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుల పేర్లతో... రూ. 25 లక్షలకే తిరుమలలో స్థలాలు కేటాయించాలని పాలక మండలి నిర్ణయించిందన్నారు. బహిరంగ టెండర్‌లో స్థలం విలువ రూ. 12 కోట్లు పలుకుతోందన్నారు. టీటీడీ స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బీజెపీ నేత భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!