ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

kurnool: కర్నూలు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2022-05-13T21:27:22+05:30

కర్నూలు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి చెందింది. ప్రసవం కోసం వరలక్ష్మిని ఆమె కుటుంబసభ్యులు గురువారం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తొలుత

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

-శిశువు మృతి

కర్నూలు: కర్నూలు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి చెందింది. ప్రసవం కోసం వరలక్ష్మిని ఆమె కుటుంబసభ్యులు గురువారం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తొలుత ప్రసవం చేస్తామని వైద్యులు చెప్పారు. చివరకు అర్ధరాత్రి సమయంలో పరికరాలు లేవని, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో అక్కడకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కూడా ప్రసవం చేయడం కష్టమని, కర్నూలుకు తీసుకెళ్లాలని చెప్పడంతో కుటుంబసభ్యులు వరలక్ష్మిని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రసవం చేశారు. అయితే శిశువు చనిపోయింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు తమకు దక్కలేదని వరలక్ష్మి బంధువులు ఆరోపిస్తున్నారు.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!