ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Vijayawada: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి Roja

ABN, First Publish Date - 2022-05-04T17:48:34+05:30

విజయవాడలోని Kbn కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

Vijayawada: రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో Kbn కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 వందల మందికిపైగా రక్తదానం చెయ్యటం గొప్ప విషయమన్నారు. ఈనాటి  యువత  సమాజం పట్ల సేవాభావనాతో ఉండటం  మంచి  విషయమని, ఒకరు ఇచ్చే రక్తం మరొకరి  ప్రాణం నిలుపుతుందన్నారు. రక్తం ఇవ్వటంతో పాటు అవయవదానం చెయ్యాలని పిలుపిచ్చారు. కోవిడ్ సమయంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని, రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు  నడిపేది యువతేనని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని రోజా వ్యాఖ్యానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!