ఫ్లెక్సీల తొలగింపు...టీడీపీ నేతల నిరసన
ABN, First Publish Date - 2022-05-06T16:10:52+05:30
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసినా ప్లెక్సీలను మున్సిపాలిటీ సిబ్బంది తొలగిస్తున్నారు.
కాకినాడ: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను మున్సిపాలిటీ సిబ్బంది తొలగిస్తున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు తీసుకున్న తరువాత ఏర్పాటు చేసిన ప్లెక్సీలు తొలగించడాన్ని నిరసిస్తూ టూ టౌన్ పోలీస్ స్టేటస్ ఎదురుగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.