Kadapa: బద్వేల్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గర్భిణి మృతి-ఆస్పత్రి వద్ద అందోళన
ABN, First Publish Date - 2022-05-06T00:01:05+05:30
Kadapa: బద్వేల్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గర్భిణి మృతి-ఆస్పత్రి వద్ద అందోళన
కడప: బద్వేల్ని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో pregnant woman మృతి చెందింది. మృతురాలు బంధువులు ఆస్పత్రి వద్ద అందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని hospital ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. గోపవరం మండలం బుచ్చన పల్లి గ్రామానికి చెందిన విష్ణు ప్రియ అనే గర్బిణి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమించడంతో బంధువులకు సమాచారం ఇవ్వకుండా అంబులెన్స్ ద్వారా కడపకు తరలించారు. కొద్ది దూరం వెళ్లగానే విష్ణుప్రియ మృతిచెందడంతో ఆస్పత్రి వద్ద విష్ణుప్రియ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.