ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

జగన్ ప్రభుత్వ నిర్వాకంతో విద్యార్థుల భవిష్యత్ రోడ్డునపడింది: Jawahar

ABN, First Publish Date - 2022-05-03T21:18:15+05:30

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకంతో విద్యార్థుల భవిష్యత్ రోడ్డున పడిందని జవహర్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకంతో విద్యార్థుల భవిష్యత్ రోడ్డున పడిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టెన్త్ పరీక్ష పత్రాల లీక్, మాస్‌ కాపీయింగ్‌ ఘటనలతో.. ప్రభుత్వం నాడు-నేడుకు కొత్త నిర్వచనం చెప్పిందన్నారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డ జగన్.. ఇది పెద్దనేరం కాదన్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఈ ఘటనకు మంత్రి బొత్స సత్యనారాయణ నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని జవహర్‌ డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!