ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Janasenaతో కలిసి ఏపీలో ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్నాం: జీవీఎల్

ABN, First Publish Date - 2022-05-14T03:28:06+05:30

జనసేనతో కలిసి ఏపీలో ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్నామని ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: జనసేనతో కలిసి ఏపీలో ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్నామని ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ నాయకత్వంతో జనసేనాని పవన్ మాట్లాడుతున్నారని తెలిపారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి కుంటుపడటం ప్రధాని మోదీకి నచ్చదన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం జరిగిందన్నారు. రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని, ఇంకో రూ.వెయ్యి కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. పోలవరానికి అవసరమైతే మరిన్ని నిధులు కేంద్రాన్ని కోరవచ్చన్నారు. అమరావతినే ఏపీ రాజధాని అని, సుప్రీంకోర్టుకు వెళ్లినా హైకోర్టు తీర్పులో మార్పు ఉండదని  జీవీఎల్ నరసింహరావు చెప్పారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!