ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మరో 30 ఏళ్లు సీఎంగా జగనే ఉంటారు: Minister Suresh

ABN, First Publish Date - 2022-05-05T02:12:09+05:30

ప్రజల అభీష్టం మేరకు మరో మూడు దశ బ్ధాల పాటు రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

గుంటూరు: ప్రజల అభీష్టం మేరకు మరో మూడు దశ బ్ధాల పాటు రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గుంటూరులో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత Lokesh సైకిల్‌ యాత్ర వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, ప్రతిపక్ష నాయకులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పాలన అందించడం వల్లే టీడీపీ నాయకులకు ఈ గతి పట్టిందన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా వారు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్రల వల్ల, బస్సు యాత్రల వల్ల టీడీపీకి ఎటువంటి ఉపయోగం ఉండదని Suresh జోస్యం చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!